ప్రవేశ పత్రం - అయ్యప్ప స్వాముల సంస్థ
అయ్యప్ప స్వాముల సంస్థ, శ్రీ ధరణి వాలంటరీ ఆర్గనైజేషన్, వరంగల్ అర్బన్, ముఖ్యంగా స్వాములు పాటించాల్సిన నియమనిబంధనలు, ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఊరూరా వసతులు, గురు స్వాములు గురించి వివరాలు, ప్రయాణ సేవలు, మడి, ఆచార వ్యవహారాలు మీద పనిచేస్తుంది.
వ్యాపార పరంగా స్వాములకు సేవలు అంది ఇవ్వాలనుకునే వారు కూడా ఈ సంస్థ లో చేరవచ్చు. స్వాములకు మరియు వాలంటీర్ ల కు ఉచిత ప్రవేశం.
వ్యాపార పరంగా వచ్చే వారు ఎడియినా ఒకటి ఎంపిక చేయగలరు.
1. 5 % కమిషన్
2.. ఒకే మొత్తం INR 15000 + GST సంత్సరానికీ